-
Home » COVID-19 surge
COVID-19 surge
Kerala : కేరళలో జూన్ 16వరకు లాక్ డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.
JEE Advanced Exam: కొవిడ్ ఎఫెక్ట్.. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా
దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జూలైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగపూర్ వాయిదా వేసింది.
Maoists Covid Positive : మావోయిస్టులను వదలని కరోనా.. ఏవోబీలో పలువురికి వైరస్!
ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
AP Bus Services : ఏపీ ఆర్టీసీ అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బంద్…
అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది.
కరోనా సెకండ్ వేవ్ కు ఈసీదే బాధ్యత..అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి
Madras high court దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్-26,2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేస
Mamata Banerjee : చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..బెంగాల్ పోలింగ్ కుదించండి
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 2లక్షల కేసులు నమోదవుతున్నాయి.
మిగిలినదంతా ఒకే దశలో.. బెంగాల్ ఎలక్షన్ పై ఈసీకి మమత విజ్ణప్తి
పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.