Covid-19 unlock

    Tamil Nadu Covid-19 : త‌మిళ‌నాడులో కొత్త‌గా 7,427 పాజిటివ్.. 189 మ‌ర‌ణాలు

    June 21, 2021 / 09:52 PM IST

    త‌మిళ‌నాడులో క‌రోనా లాక్ డౌన్ మరో వారం పాటు పొడిగించింది. మరికొన్ని ఆంక్షల సడలింపులతో జూన్ 28 వరకు లాక్ డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. గ‌త కొన్ని రోజులుగా వేల సంఖ్య‌లో క‌రోనా కేసులు, వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి.

10TV Telugu News