Home » COVID-19 update
దేశంలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు తెలిపింది. కరో�
దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతంగా ఉన్నట్లు పేర్క�
దేశంలో కొత్తగా 163 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,423 ( 0.01 శాతం)గా ఉందని పేర్కొంది. రికవరీ రేటు ప్రస్తుతం 98.8 శాతం ఉన్నట్లు చెప్పింది. కొత్తగా కరోనా నుంచి 247 మంది కోలుకున్నారని, దీంతో �
దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 1,723 మంది కోలుకున్నారని వివరించింది. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,06,656కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 18,317 మంది ఆసుపత్రులు/హోం క్వార�
దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాకు దేశంలో 18,802 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని తెలిపింది. కరోనా రికవరీ రే�
దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,619 మంది కోలుకున్నారని చెప్పింది. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,00,691కి చేరిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.55 శాతం�
దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 20,821 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 0.05 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. రికవరీ రేటు 98.77 శ�
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 1,000 కంటే తక్కువగా నమోదైంది. కొత్తగా 830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 21,607 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంట
దేశంలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,557 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,91,906 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా ఉన్న�