-
Home » Covid-19 victims
Covid-19 victims
Assam : 4,444 దీపాలు వెలిగించి..కరోనా మృతులకు ఘన నివాళి
June 21, 2021 / 10:28 AM ISTఅస్సాంలో రెండు గ్రామాలక చెందిన ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి 4,444 మట్టి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలు కరోనా సోకి ప్రాణాలు…
TDP Protest : కొవిడ్ బాధితులను ఆదుకోవాలి.. రాష్టవ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపు
June 16, 2021 / 09:57 AM ISTకొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన బాట పట్టింది. 10 డిమాండ్లతో బుధవారం (జూన్ 16) నుంచి నాలుగురోజుల పాటు టీడీపీ నిరసనలు చేపట్టనుంది.
Net Ganga Bihar : యూపీ నుంచి బీహార్కు కొట్టుకొస్తున్న కరోనా మృతదేహాలు.. గంగానదికి అడ్డంగా భారీ వల ఏర్పాటు
May 13, 2021 / 01:25 PM ISTCOVID-19 బాధితుల డజన్ల కొద్దీ మృతదేహాలు యూపీ నుంచి బీహార్ రాష్ట్రానికి కొట్టుకువస్తున్నాయి. ఇప్పటికే 71 కరోనా బాధిత మృతదేహాలను బీహార్ అధికారులు గుర్తించారు. నదిలో కరోనా మృతదేహాలు కొట్టుకురావడంతో..
CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు
July 15, 2020 / 10:45 AM ISTకరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ…
కరోనాతో చనిపోయిన వారి ఖననానికి నా కాలేజీ వాడుకోండి, విజయ్ కాంత్ పెద్ద మనసు
April 24, 2020 / 02:18 AM ISTకరోనా వైరస్ని ఎదుర్కోవడానికి అన్ని రంగాల వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు హెల్ప్ చేస్తున్నారు. కొందరు విరాళం ఇస్తున్నారు. మరికొందరు…
ఏపీలో ఢిల్లీ కరోనా కనెక్షన్ : ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు?
March 31, 2020 / 10:35 AM ISTఏపీని ఢిల్లీ కనెక్షన్ కలవరపెడుతోంది. ఏపీలో బయటపడిన ఆరు కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీతో సంబంధముంది. ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు..? వారి నుంచి ఇంకెవరెవరికి వైరస్ పాకింది…? ఇప్పుడు ఇవే ప్రశ్నలు…