Home » Covid-19
New Year Celebrations Ban in Hyderabad City : మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? న్యూ ఇయర్కి గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటున్నారా? డీజేలు పెట్టుకుని ధూంధాం చేద్దామనుకుంటున్నారా? అయితే ఆ ఆలోచన విరమించుకోండి. నగరంలో న్యూ ఇయర్ వేడుకలను పోలీసులు నిషేధించారు. నిబంధనలు అతిక్రమి
Superstar Rajinikanth Health : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో సూపర్స్టార్ రజనీకాంత్కు చికిత్స కొనసాగుతోంది. ఆయనకు బీపీ కంట్రోల్ చేసేందుకు అపోలో వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. రజనీ ఆరోగ్యంపై శుక్రవారం హెల్త్ బులిటెన్ను ఆస్పత్రి వర్గ�
COVID-19 vaccine Dry run : కరోనా వాక్సినేషన్పై కేంద్రం ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లో ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సినేషన్ (COVID-19 vaccine) డ్రై రన్చే (Dry run) చేపట్టనున్నారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మొదట పంజాబ్, ఏపీ, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై
Rajinikanth Strong illness: సూపర్స్టార్ రజనీ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న రజినీను శుక్రవారం ఉదయం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రజినీ అనారోగ్యాన�
COVID 19 in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 59 వేల 551 శాంపిల్స్ పరీక్షించినట్లు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కృష్ణ
Covid-19 vaccine Delhi: కరోనా వ్యాక్సిన్ (Covid-19 vaccine) కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో 51 లక్షల మందికి కోవిడ్ – 19 వ్యాక్సిన్ ఇవ్వనున్నామని సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. కేంద ప్రభుత్వం రూపొందించిన ప్రాధాన్యత కేటగిరి ప్రకారం (priority category) టీకాల�
Second variant two cases in UK : అసలే 2020 మహమ్మారి కాలం.. ప్రాణాంకతమైన వైరస్ జాతులు పుట్టుకొస్తున్నాయి. కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి కొత్త స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తుంటే.. దీనికి తోడు మరో కొత్త వేరియంట్ డేంజరస్ వైరస్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ వైరస్..
TMC more dangerous virus than COVID-19 తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీని వైరస్ తో పోల్చారు దిలీప్ ఘోష్. కోవిడ్-19 కంటే టీఎంసీ ప్రమాదకరమైన వైరస్ అని అన్నారు. టీఎంసీ కరోనా కంటే ప్రమాదకరమైందన్న ఆయన.. వచ్
24 passengers test Covid positive సెప్టెంబర్ లో బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని…ఇప్పటి వైరస్ క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వ