Home » Covid-19
COVID-19 was made in Wuhan lab: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం కరోనా బారి నుంచి ఇప్పటికే చాలావరకు బయటపడింది. అయితే చైనా శత్రు దేశాలుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బ�
Wuhan study on felines : కరోనా వైరస్ పెంపుడు జంతువుల నుంచి సోకుతోందా ? జంతువులు కూడా వైరస్ బారిన పడుతున్నాయా ? అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరుపుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకుతుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వీటికి సరైన రుజ�
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు. ప్రభు
కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత
కరోనా ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన యాక్ట్ ఆఫ్ గాడ్ వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ… దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్థిక మ�
COVID 19 Kerala : కరోనా సోకిన మహిళా రోగులను వదలడం లేదు కామాంధులు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులె్న్స్ లో అత్యాచారం జరిపాడు డ్రైవర్. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనా వ్యాధి సోకితే..కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మంత్రి హ