Covid-19

    దేశంలో కరోనా ఉగ్ర రూపం.. 24 గంటల్లో 86 వేల కేసులు.. 4 మిలియన్ల మార్క్ దాటేసింది

    September 5, 2020 / 11:00 AM IST

    దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి

    మరో బాంబు పేల్చిన WHO..కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో లేనట్లే

    September 5, 2020 / 10:01 AM IST

    కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కొవిడ్‌-19ను స‌మ‌ర్థంగా తిప్పికొట్టే వ్యాక్సినేష‌న్ ఇప్పట్లో సాధ్యంకాద‌ని స్పష్టం చేసింది. వ‌చ్చే ఏడాది మ‌ధ్యకాలం వ‌ర‌కు క‌రోనాను క‌ట్టడ�

    ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేశారా..కఠిన చర్యలు తప్పవు – సీఎం జగన్ వార్నింగ్

    September 5, 2020 / 08:11 AM IST

    ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ ఫైర్‌ అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా

    తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

    September 4, 2020 / 03:24 PM IST

    తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అను

    అల్లరి నరేష్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్..

    September 4, 2020 / 02:53 PM IST

    Actress Sharmiela Mandre tests Covid-19 Positive: శాండల్‌వుడ్ పాపులర్ హీరోయిన్ శర్మిలామండ్రేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘కెవ్వుకేక’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది శర్మిలామండ్రే. స్వయంగా ఆమె సోషల్ మీడియాలో పాజిటివ్‌ వచ్చినట్లు ప్ర�

    భారతదేశంలో వరుసగా రెండవ రోజు 83 వేలకు పైగా కరోనా కేసులు.. సెకెండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్

    September 4, 2020 / 10:52 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�

    తప్పకుండా తెలుసుకోవాలి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీ బాడీస్ ఎంతకాలం ఉంటాయి?

    September 4, 2020 / 10:08 AM IST

    కరోనా వైరస్ భారిన పడి కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత, శరీరం ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలు(యాంటీ బాడీస్) ఎన్ని రోజులు నిరోధకతను కలిగి ఉంటాయనే విషయం మీకు తెలుసా కొంత సమయం ఉంటుందా? లేక ఎక్కువ సమయం ఉందా? యాంటీబాడీస్ ఎప్పుడు ఏర్పడుతాయి? ఎన్ని �

    తెలంగాణలో కరోనా.. ‘లక్ష’ ణంగా కోలుకున్నారు

    September 4, 2020 / 05:49 AM IST

    తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా

    నోటి పూత. ఇది కరోనా లక్షణమా? కాదా? ఎలా గుర్తించాలి? బండ గుర్తు ఇదే?

    September 3, 2020 / 05:46 PM IST

    Sore Tongue A Sign Of Coronavirus : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది.. మందులేని కరోనా బారి నుంచి ఎలా బతికి బయటపడాలో తెలియక ప్రపంచవ్యాప్తంగా జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది.. గాలిలోనూ కరో�

    Modi Twitter account personal website హ్యాక్

    September 3, 2020 / 10:10 AM IST

    ప్రధాని నరేంద్రమోదీ పర్సనల్ వెబ్‌సైట్‌ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. కొందరు హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ కూడా నిర్థారించింది. గురువారం తెల్లవారుజాము హ్యాకింగ్ కు గురైనట్లు గుర్తించారు. ప్రధాని రిలీఫ�

10TV Telugu News