Covid-19

    మైనింగ్ కింగ్ గాలి జనార్దర్ రెడ్డికి కరోనా

    August 30, 2020 / 05:45 PM IST

    కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దర్ రెడ్డి(53)కి కరోనా వైరస్ సోకింది. స్వల్ప అనారోగ్యానికి గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న గాలి జనార్దన్ రెడ్డికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్ అని వైద్య

    ఆసియాలోనే ఫస్ట్ : కరోనా నుంచి కోలుకున్న రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

    August 30, 2020 / 07:11 AM IST

    కరోనా నుంచి కోలుకున్న రోగికి ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఆసియాలోనే మొట్టమొదటిసారి ఘనత సాధించిన ఆసుపత్రిగా MG HOSPITAL రికార్డు నెలకొల్పింది. ఆపరేషన్ అనంతరం రోగి కోలుకుంటున్నాడని ఆసుపత్రి మేనేజ్ మెంట్ వెల్లడించింది. గురుగ్రావ్ క�

    IPL 2020కి కొత్త షెడ్యూల్‌ !

    August 29, 2020 / 06:50 PM IST

    IPL 2020 Schedule: క్రికెట్‌ ఔత్సాహికులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అనుకున్న దానికంటే ఆలస్యం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న ప్రారంభం కావాల్సి ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- ముంబై ఇండియన్స్‌ జట్ల

    ఈ ఒక్క విటమిన్ చాలు.. కరోనావైరస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది!

    August 29, 2020 / 02:27 PM IST

    One Vitamin Could Relieve COVID : కరోనా మహమ్మారి వంటి వైరస్‌ల బారినుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. పౌష్టికాహారం తప్పనిసరిగా ఉండాలి.. అందులోనూ విటమిన్లు పుష్కలంగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.. కరోనా సమయంలో విటమిన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా వ

    దేశంలో ఒకే రోజు భారీగా కరోనా కేసులు

    August 29, 2020 / 11:11 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 76,472 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 1,021 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రో�

    కరోనాతో కన్యాకుమారి ఎంపీ కన్నుమూత

    August 28, 2020 / 09:43 PM IST

    తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వసంత్‌కుమార్… కరోనాతో ఆగస్ట్ 10న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలిం

    పెద్దలకు యువతతోనే కరోనా ముప్పు, వారిలోనే మరణాలు ఎక్కువ – WHO

    August 28, 2020 / 07:34 AM IST

    యువతతో పెద్దలకు కరోనా ముప్పు పొంచి ఉందని, యువతరం కారణంగా..ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోందని డబ్ల్యూ హెచ్ వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వెల్లడించింది. కోవిడ్ – 19 సుడిగాలిలాంటిదని తెలిపారు. దక్షిణ కొరియలో ఒకే రోజు…అత్యధికంగా 441 క�

    కరోనా “act of god”, జిఎస్టీ బకాయిల్లో రాష్ట్రాలకు 2 ఆప్షన్స్ : నిర్మలా సీతారామన్‌

    August 27, 2020 / 08:28 PM IST

    Covid “Act Of God”: జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ప్రతిపాదించింది. ఇవాళ(ఆగస్టు-27,2020)జరిగిన జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రభుత్వ

    అండమాన్‌లో ఆదిమ తెగ‌ల‌కి సోకిన‌ క‌రోనా వైర‌స్‌

    August 27, 2020 / 03:15 PM IST

    అండమాన్ అండ్ నికోబర్ ‌దీవులలో మారుమూలన నివసించే ఆదిమ తెగ‌ల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. అంత‌రించే ద‌శ‌లో ఉన్న గ్రేట‌ర్ అండ‌మానీస్ తెగ‌ వ్య‌క్తుల‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు గ‌త వారం గుర్తించారు. టెస్టులు చేయగా ఐదుగురికి వైర‌స్ సోకిన

    యుముడికి లేఖ రాసిన మధురై పోలీసులు

    August 27, 2020 / 12:24 PM IST

    కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. �

10TV Telugu News