Home » Covid-19
ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక రోజులో 75 వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1023 మంది చనిపోయార�
మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా
Blakrishna Receiving PPE Kits& Masks: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ కరోనాను జయించాలని అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరుల
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ప్రణబ్కు అత్యవసర శస్త్రచి�
పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు. గుర్తింపుపొందిన(అక్రిడేటెడ్) జర్నలిస్టులకు ఇది వర్తించ�
NTR Memorial Trust Distributes Medicines: కోవిడ్-19తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే. ఫిలిం ఇండస్ట్�
విద్వంసకర ఆటగాడు క్రిస్ గేల్కు కరోనా టెస్ట్లో నెగటివ్ వచ్చింది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కే ముందు, క్రిస్ గేల్ కరోనా పరీక్ష చేయించుకున్నాడు. దీనిలో అతనికి నెగెటివ్ అంటూ నివేదిక వచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్�
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా రోగుల సంఖ్య 31 లక్షలు దాటింది. అమెరికా, బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు మరణాలు కూడా భారత్లోనే ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయ�
ఠాగూర్ సినిమాలో హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి డాక్టర్లు డబ్బులు దండుకునే సన్నివేశం చూసే ఉంటారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో అందులోనూ కార్పోరేట్ హాస్పిటళ్లలో కొందరు డాక్టర్ల కాసుల కక్కుర్తి అలాగే ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్ప�
చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాల