Home » Covid-19
ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీలు Covid-19 నుంచి స్టెరాయిడ్లు రక్షించగలవని తెలిపాయి. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్లు కూడా కొత్తగా రికమెండ్ చేస్తున్నారు. తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్న�
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభిమానులతో ముద్దుగా ‘ది రాక్’ అని పిలిపించుకునే డ్వేన్ జాన్సన్ కరోనా బారిన పడ్డారు. వాల్డ్ ఫేమస్ ఫైటర్ రాక్ గురించి తెలియనివారుండరు. రింగ్ ను ఓ ఊపు ఊపిన జాన్సన్.. ఆ తరువాత హాలీవుడ్ సినిమాల్లో అద్భుతంగా రాణించాడు. కరోనా ప
చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ లక్ష�
ఇంగ్లాండ్కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. అతి పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ హ్యూమన్ ట్రయల్స్ ను అమెరికాలో స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఒకేసారి 30వేల మంది యువకులు పాల్గొననున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం శ్రమిస్తున్న వ�
హాస్పిటల్స్లో జాయిన్ అయిన కరోనావైరస్ పాజిటివ్ గర్భిణీల ఆరోగ్య పరిస్థితి అదే వయస్సు ఉన్న గర్భిణీల కంటే మరింత ప్రమాదకరం. ఐసీయూలో వారు ఎదుర్కొనే పరిస్థితులు దారుణమని స్టడీ చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన 77స్టడీల ఫలితాల ఆధారంగా బ్రిటీష్
Rajamouli told Reason behind not to Donate Plasma: దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలోనే తాము కరోనా వైరస్ను జయిస్తామని, ప్లాస్మాను దానం చేసి కరోనా వారియర్స్గా నిలుస్తామని తెలియజేసిన సం�
COVID-19 can cause long-term damage to heart: కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడో పోయిందో కూడా గుర్తించలేని పరిస్థితి.. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు.. వారికి కరోనా సోకిందా? లేదా అనేది బయటపడటం లేదు.. కరోనా లక్షణాలు లేవు కదా
కేంద్ర మంత్రి డా. హర్ష్ వర్ధన్ కొవిడ్-19 దీపావళి నాటికి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంటున్నారు. అనత్కుమార్ ఫౌండేషన్ నిర్వహించిన నేషన్ ఫస్ట్ వెబినార్ సిరీస్ ఆరంభోత్సవానికి హాజరైన హర్ష్వర్ధన్.. కరోనా మహమ్మారి గురించి తీసుకుంటున్న చర్యలు గ�
కరోనా రెండోసారి వచ్చే అవకాశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఖాతార్ దేశ విభాగం ఓ ప్రకటన వెలువరించింది. కేవలం 0.04 శాతం మాత్రమేనని, ప్రతి 10 వేల మందిలో నలుగురికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. పలు దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి సోకుతోందని ప్రచారం జర�