Covid-19

    పండుగలపై కరోనా ఎఫెక్ట్, మొహర్రంకు షరతులు

    August 22, 2020 / 10:34 AM IST

    పండుగలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఎంతో అట్టహాసంగా..సంబరంగా జరుపుకొనే పండుగలను సాధారణంగా జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో పండుగలన్నీ కళ తప్పాయి. మార్చి నెల నుంచి వైరస్ విస్తరిస

    అందుకే మాస్క్ పెట్టుకోమనేది.. మీకు తెలియకుండానే ఈ మూడు మార్గాల్లో కరోనా సోకుతుంది..

    August 21, 2020 / 06:46 PM IST

    Mask Up.. 3 New Scientific Studies : అసలే కరోనా కాలం.. బయటకు రావొద్దంటూ వింటేనా? మాస్క్‌లు పెట్టుకుంటేనా? అసలు కరోనా ఎలా సోకుతుందో తెలియడం లేదు.. కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అందుకే మాస్క్ పెట్టుకోమనేది.. మీకు తెలియకుండానే ఈ మూడు మార్గాల్లో కరోనా సోకుతోందని �

    లెంజెడరీ యాక్టర్ దిలీప్ కుమార్ సోదరుడు అస్లాం ఖాన్ మృతి..

    August 21, 2020 / 12:08 PM IST

    Dilip Kumar’s brother Aslam Khan dies: గతకొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్‌లు, ధియేటర్లు లేక అల్లాడుతున్న ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా చివరిచూపుకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగ

    కోవిడ్-19 చికిత్సకు నైట్రిక్ ఆక్సైడ్‌.. విషమ పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం!

    August 21, 2020 / 07:32 AM IST

    కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. వైరస్‌ను అడ్డుకొనేందుకు

    కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా…జగన్,కేసీఆర్ భేటీపై అనుమానాలు

    August 20, 2020 / 09:06 PM IST

    సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇ

    Hyderabad Sewage samples: మురుగునీటి కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించదు

    August 20, 2020 / 07:29 PM IST

    హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సంస్థలు సైతం ఇదే విషయంలో హెచ్చరిస్తున్నాయి. నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి గత 35

    నల్లా కనెక్షన్లలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ

    August 20, 2020 / 02:35 PM IST

    Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష

    సెరో సర్వే: 29.1శాతం మందిలో కోవిడ్-19 యాంటీబాడీస్!

    August 20, 2020 / 01:46 PM IST

    జూలై నెలలో ఢిల్లీలో జరిగిన రెండవ సెరోలాజికల్ సర్వేలో 29.1% మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు కనుగొనబడ్డాయి. మొదటి సెరోలాజికల్ సర్వేలో, జూన్ నెలలో 23.48% మందిలో ప్రతిరోధకాలు ఉన్నట్లు తేలగా.. రెండు సర్వేల నివేదికను పోలిస్తే, ఢిల్లీలో 5.62% మందికి యాంటీ�

    దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 69 వేల మందికి కొత్తగా..

    August 20, 2020 / 11:32 AM IST

    భారతదేశంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 69,652 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 977 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా మరియు బ్రెజిల్లో గత 24గంటల�

    దేశంలో తీవ్రస్థాయికి కరోనా.. సామాన్యులను తాకింది.. SBI ఆందోళన

    August 20, 2020 / 07:00 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు 73 శాతానికి చేరుకుంది. ఈ రికవరీ రేటును దాటిన ఐదు �

10TV Telugu News