Home » Covid-19
కొడుకు పరీక్ష కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 105 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ తండ్రి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుక
2020 చివరి నాటికి భారతీయులకు కరోనా వైరస్ అందుబాటులోకి వస్తోంది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొదటి షాట్గా రాబోతోంది. వ్యాక్సిన్ ట్రయల్స్లో విజయవంతమైన కొన్ని వారాల వ్యవధిలో మార్కెట్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఏదేమైనా, ఆక్స�
కరోనా వైరస్ సోకినవారిలో రుచి తెలియదు.. వాసన కోల్పవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా కరోనా లక్షణాల్లో మొదటి లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. చాలామందిలో వైరస్ నుంచి కోలుకున్న కొన్ని వారాలకే వారిలో రుచి, వాసన తిరిగి పొందే అవకాశ�
ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో ఒక 103 సంవత్సరాల వ్యక్తి కరోనాను జయించాడు. అంతేకాకుండా తనకి కరోనా వచ్చిందనగానే అయ్యో అని ఇంట్లో వాళ్లు బంధువులు అందరూ నిరాశ పడ్డారు. ఆయన భార్య, కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ �
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్లోని మ
మీరు వింటున్నది నిజమే. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే..ఓ దుకాణ యజమాని రూ. 50 వేల క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ చేసిన వివాదస్పద ప్రకటన వైరల్ గా మారింది. కేరళలో ఓ షాపు యజమాని ఈ విధంగా చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. కరోనా వైరస్ రావొద్దని ప్రజలు అష్టక�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇప్పటికే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చెన్నైల�
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది. ఈ అంశంపై ఇప�
కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార
ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో సినీ దర్శకుడు రాజమౌళి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్ అంటే నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారనే తాను అనుకునే వాడినని, కానీ రక్షక భటులనే పేరును సార్థకం చేస