Covid-19

    ఆంధ్రాలో పట్టణాల కంటే గ్రామాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువ

    August 24, 2020 / 09:21 PM IST

    ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జనాభా.. కరోనా వ్యాప్తికి ఎక్కువ లోనవుతుంది. పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతుందని సెరో సర్వే తొలిదశలో వెల్లడైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే నిర్వహిం�

    ఏపీలో కరోనా కలకలం.. ఒక్క జిల్లాలోనే 50వేలకు పైగా పాజిటివ్

    August 24, 2020 / 08:03 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 8,601 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో నెల్లూరులో 10 మంది, ప్రకా�

    కరోనాతో పోరాడే కొత్త ఆయుధం.. ఫుడ్ కలరింగ్ ద్వారా వైరస్ కట్టడి చేయొచ్చు!

    August 24, 2020 / 04:17 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసే కొత్త ఆయుధం వచ్చింది.. ఫుడ్ కలరింగ్ (రెయిన్ బో) ద్వారా వైరస్ కట్టడి చేయొచ్చునని గుర్తించారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ FDA కూడా దీన్ని ఆమోదించింది. ఫుడ్ కలరింగ్ డైస్ ఏరోసోల్స్ ఉపయోగించ�

    కోలుకున్న అమితాబ్, ‘కెబిసి-12’ షూటింగ్‌ మొదలుపెట్టేశారు.. కాకపోతే ఒకటే కండీషన్..

    August 24, 2020 / 12:31 PM IST

    Amitabh Bachchan is back on sets of KBC 12: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తనకు గ్రేట్ కమ్‌బ్యాక్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్-12 షూటింగులో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి హాస్పిటల్లో చికిత్సపొంది కోల�

    లక్షణాలు లేకపోయినా కోవిడ్ సోకింది !

    August 24, 2020 / 06:34 AM IST

    కరోనా వైరస్ లక్షణాల్లో భాగమైన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు  ఏవీ కనపడకపోయినా అత్యధిక శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చి భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి వారు ఇంటికే పరిమితమైపోవాలని ఏపీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌  ప్రత్యేక అధికారి డాక్టర్‌ క�

    12ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు మాస్క్‌లు అవసరం: WHO

    August 23, 2020 / 12:15 PM IST

    కరోనాను నివారించడానికి 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వృద్ధుల మాదిరిగా మాస్క్‌లు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. ఆరు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ప్రమాదాన్ని బట్టి ముసుగుల�

    ఇండియాలో కరోనా వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే – మంత్రి హర్షవర్దన్

    August 23, 2020 / 09:51 AM IST

    కరోనా పీడ ఎప్పుడు విరుగుడు అవుతుందా ? దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ? అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ప్రజలు కూడ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంస్థలు ప్రయత్నాలు మొదల�

    ఎస్పీ బాలు వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుంది

    August 23, 2020 / 08:30 AM IST

    కరోనా వైరస్ సోకి గత 10 రోజులుగా చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రకటించా�

    దేశంలో తొలిసారి: ఒక రోజులో మిలియన్ కరోనా పరీక్షలు

    August 23, 2020 / 07:45 AM IST

    రోజువారీ కోవిడ్ -19 పరీక్షలను పెంచే నిబద్ధతతో, ఒకే రోజులో 10 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించే క్లిష్టమైన స్థాయిని దాటింది భారతదేశం. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3.4 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమ

    ఆయింట్ మెంట్ తో కరోనాకు చెక్..US FDA ఆమోదం

    August 22, 2020 / 04:13 PM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంకా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్ లు మూడో దశలో కొనసాగుతూ విజయవంతంగా పనిచేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేప

10TV Telugu News