Home » Covid-19
Singeetam Srinivasa Rao Tests Covid Positive: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. https://10tv.in/ankita-lokhande-trolled-after-she-posted-a-picture-on-social-media/ ఈనెల 21న సింగీతం పుట్టినరోజు సందర్భంగా మీడియా వారు ఇంటర్వూలు త�
Nagababu Tests Covid Positive: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టలేదు. టాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్ ప్రభావానికి గురయ్యారు. రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు కోవిడ్ ప్రభావానికి గురైనవారే. ఇప్పుడు మె�
భారతదేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 50 మిలియన్లు దాటింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 11 రోజుల్లో కొత్తగా 10 లక్షల కేసులు నమోదు కావడంతో అధికార వర్గాల్లో కూడా ఆందోళ మొదలైంది. దేశంలో గత 24 గంటల�
కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేయడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారత్ సహకారం ప్రపంచానికి ముఖ్యమని అన్నారు. మైక్రోసాఫ్ట�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా దాని ప్రభావాన్ని తగ్గించుకోలేదు. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణం అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కర�
ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్.. కరోనా వైరస్ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ మ్య
Tamil Actor Florent Pereira Passes away: కోవిడ్ కారణంగా ప్రపంచమంతా గతకొంత కాలంగా అతలాకుతలమవుతోంది.. జనజీవనం కొన్నాళ్ల పాటు స్తంభించిపోయింది. పలు రంగాలపై కోవిడ్ చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిడ్ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బందిపడ్డ పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకట�
భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటూ బంధువుల..మిత్రుల సందడిలేనిదే జరగదు. ఛలోక్తులు..సరదాలు..సరసాలు..విరసాలు..ఛణుకులు కులుకుల మధ్య ఓ అమ్మాయి అబ్మాయి ఓ ఇంటివారవుతారు. తాతలు..నాయనమ్మలు..అమ్మమ్మలు..మావయ్యలు..బాబాయిలు..పిన్ని ఇలా బంధు మిత్రుల కోలాహలాల మధ్�
FANCY FACE SHIELD : కరోనా కారణంగా ఫేస్ మాస్క్, మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వైరస్ నుంచి రక్షించుకోవాలంటే..బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. నిత్య జీవితంలో ఒక భాగమై పోయాయి. ప్రజలను ఆకర్షించే విధంగా మాస్క్, ఫేస్ మాస్క్ లను తయారు చేస�
భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు సంఖ్య అరకోటికి దగ్గరగా అవుతుండగా.. గత 24 గంటల్లో దేశంలో 97,570 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 10వ తేదీన రికార్డు స్థాయిలో 96,551 కేసులు నమోదయ్య�