Home » Covid-19
కరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి దాక వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 42 లక్షల 08 వేల 431కి చేరింది. కేంద్�
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్�
కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో మరోసారి జనతా కర్ఫ్యూ విధించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. 2020, సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం, తిరిగి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి నుంచి
భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే బ్రెజిల్ను దాటేసిన ఇండియా.. అమెరికాను కూడా వెనక్కు నెట్టేస్తుందా? అన్నట్లుగా దేశంలో కేసలు నమోదు అవుతూ ఉన్నాయిత. కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా భారత్ �
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది నాయకులను కోల్పోగా.. కర్ణాటకలో బిజెపిని బలోపేతం చేసిన వ్యక్తులలో ఒకరైన రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన బిజెపి సభ్యుడు అశోక్ గాస్టి కరోనా కారణంగా మరణించారు. కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలిన తర్వాత అత
ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం
Shakalaka Shankar help 7 Families: ఇటీవల తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన కమెడియన్, నటుడు షకలక శంకర్ తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీ
Vishal’s Father GK Reddy Fitness: టీనేజ్లో ఉన్నప్పుడు కండలు తిరిగిన బాడీ ఉన్నా.. వయసు మళ్లిన తర్వాత వడలిపోవడం అనే ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. అయితే హీరో విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త జీకే రెడ్డి మాత్రం 82 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస�
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపై ప్రధాని మోడీ సంతాపం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 17 మందికి కరోనా సోకింది. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలోని సిబ్బంది, నేతలందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ తెలిపారు. కరోనా సోకిన వారు