Home » Covid-19
కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇవాళ(ఆగస్టు-11,2020)ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.
మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధక�
కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్లాక్3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల అయింది. కరోనా వ్యాక్సిన్ను విడుదల చేసినట్లు మంగళవారం(ఆగస్టు-11,2020) రష
మనం అనుకున్నట్లుగా కరోనా వ్యాక్సిన్ ను కేవలం సిల్వర్ బుల్లెట్ అయిపోదు. ప్రయోగాత్మక టెస్టుల్లో సక్సెస్ అయిపోయి ప్రతి వ్యక్తి చేతిలోకి వస్తుందనుకోవడానికి లేదు. మనం ఇప్పటికీ యాక్చువల్, వర్కింగ్, సేఫ్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కా
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే..ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే..జీవితకాలం అవసరం లేదా అనే కొత్త చర్చ తెరపైకి వచ్చ
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రకటనలతో ఆ వచ్చే వ్యాక్సిన్ జీవితకాలం ఎంత అనే విషయంలోనే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాని శక్తి ఒక ఏడాదికే పరిమితమైనా ఆశ్చర్యపోనవసరంల�
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ జయించిన సీఎం…బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి సోమవారం(ఆగస్టు-10,2020) డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో �
అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా
కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని నేతలు, సెలబ్రెటీ, ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. భారత రత్న, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. నార్మల్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు, కరోనా పరీక్షలు చేయ�