Home » Covid-19
అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్�
కరోనా సమయంలో ఏ కొంచెం జలుబు చేసినా కరోనా అంటూ కంగారు పడిపోతున్నారు.. సాధారణ జలుబు వచ్చిందా? లేదా కరోనా వచ్చిందో అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు.. వాస్తవానికి సాధారణ జలుబు వచ్చినవారిలో కరోనా వైరస్ నుంచి ఇమ్యూనిటీ పెంచుతుందని ఓ కొత్త అధ్యయనం�
కొన్ని దేశాలు ఇతరులకు సాయం చేసే విధంగా లేవని, ఆ దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జరుగుతందని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు. సంపన్న దేశాలు జాతి ప్రయోజనాల దృష్ట్యా �
నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచేందుకే ఆయ
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితాలు కరోనాకు ముందు కరోనాకు తరువాత అన్నట్లుగా ఉన్నాయి. కోట్లాదిమంది ఉపాధులు..ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆర్థిక సంక్షోభంలో గ్రాడ్యుయేట్లు కూడా కరోనా మృతదేహాలను తరలిస్తూ..వాటికి అంత్యక్రియలు చేస్తూ వస్తున్న కొద్దిపాటి �
ఆంధ్రప్రదేశ్ లో కరోనా రికవరీ కేసులు తగ్గుతూ ఉంటే దానికి 4రెట్లు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకూ 63వేల మందికి పరీక్షలు జరుపగా 10వేల 328మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో ప�
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే. కరోనా వైరస్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా భయం అందరిని భయభ్రాంతకులకు గురిచేస్తోంది. కరోనా వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లు�
దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకట
రెండు వారాల పిండానికి కరోనా రిస్క్ ఉందట. పుట్టబోయే బిడ్డకు … గర్భధారణ రెండవ వారం నుండే కోవిడ్ -19 సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక తల్లి అనారోగ్యానికి గురైతే పిండం వైరస్ బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. మీ పుట్టబోయ�