Home » Covid-19
ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం మధ్య ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పరిశోధన మరియు పరీక్షలలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ రెండవ, మూడవ ద
యాక్టర్ అమితాబ్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 23రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బిగ్ బీ ఆదివారం ఇంటికి చేరుకున్నారు. 77సంవత్సరాల జులై 11న తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే సమయంలో ఇం�
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. .భన్వరిలాల్కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హ�
సొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్ సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మం�
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే �
సంపన్న దేశాలు ఇప్పటికే ఒక బిలియన్ మోతాదుల కరోనావైరస్ వ్యాక్సిన్లను లాక్ చేశాయి. కరోనా వైరస్ ను ఓడించే ప్రపంచ ప్రయత్నంలో మిగతా ప్రపంచ దేశాలు ఈ సంపన్న దేశాల క్యూ వెనుక ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సనోఫీ మరియు పార్టనర్ గ్లాక్సో స్మిత�
గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం చేయాలి మరియు అడ్డుకోవాలి అనే
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని Gamaleya ఇన్స్టిట్యూట్ ప్రకటించి
కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ మంత్రి కరోనాకు బలయ్యారు. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంలో విషాదం నెలకొంది. యోగి కేబినెట్ లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న కమల్ రాణి
కరోనావైరస్ మహమ్మారి సోకి ప్రజలు కోలుకున్న తర్వాత వైరస్ వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు. ఇప్పుడు, జర్మనీ నుంచి వచ్చిన రెండు అధ్యయనాలు COVID-19 అనారోగ్యం తీవ్రంగా లేనప్పుడు కూడా గుండెపై తీవ్రమైన ప్రభావాన్న