Home » Covid-19
ప్రపంచానికి గుడ్ న్యూస్.. రష్యా కనిపెట్టిన కరోనా వైరస్కు వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మొన్నటివరకూ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా.. ఇప్పుడు భారీ మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే.. వచ్చే అక్�
రైల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా ముప్పు పొంచి ఉంది.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకు ఎలాంటి దూర ప్రయాణాలను చేయొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. రైలు వంటి ప్రయాణికు�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
2019 డిసెంబరులో చైనాలో తొలిసారిగా కరోనావైరస్(కోవిడ్-19) కనుగొనబడినప్పటి నుండి నిపుణులు దాని గురుంచి ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్న సమయంలో, వైద్యులు అసలు మూడు పెద్ద విషయాలు( దగ్గు, జ్వరం మరియు శ్వా�
రోజువారీగా జరుగుతున్న పరీక్షల్లో పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు వేగవంతంగా జరుగుతుండటంతో కేసుల నమోదు సంఖ్య అలానే ఉంది. గడిచిన 24గంటలు అంటే గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన కేసుల సంఖ్య 10వేల 376�
దేశంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లో తొలిసారి 55 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు 779 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16 లక్షలు దాటింది. ఇదే సమయంలో 35 వేలకు పైగా మరణాలు �
కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020, జులై 31వ తేదీ శ�
కరోనాను నిరోధించాలంటే కేవలం మాస్క్ పెట్టుకుంటే సరిపోదంటున్నారు డాక్టర్ ఆంథోనీ ఫాసీ.. ముఖానికి మాస్క్ తో పాటు తప్పనిసరిగా కళ్లకు జోడు ధరించాలని అంటున్నారు. మాస్క్ కరోనా బారినుంచి రక్షించినప్పటికీ కళ్లు వైరస్ కు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్క�
శృంగారపు కలలు కంటున్నారా? ఒక్కొక్కరు తమకు ఇష్టమైన వాళ్లతో రొమాన్స్ చేస్తున్నట్టు కలలు కంటుంటారు. అదే నిజమైతే బాగుండూ అని కోరుకుంటుంటారు. కామ కోరికలు బుసలు గొడుతున్నవారిలో ప్రత్యక్షంగా వారితో రొమాన్స్ చేయలేక.. కలల్లోనే ఆ శృంగార సుఖాన్ని ఆన�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని అబ్బురపరిచారు. కోవిడ్-19 పోరులో భాగంగా స్థూలకాయానికి నిరోధించడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం కొత్త GBP 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమాన్