Home » Covid-19
Covid-19 కారణంగా మీ శరీరంలో ఓ రకమైన ప్రొటీన్ నిక్షిప్తమై ఉంటే మీకు బ్లడ్ క్లాటింగ్ సమస్య రావొచ్చని రీసెర్చర్స్ అంటున్నారు. కెంట్ యూనివర్సిటీ టీం చేసిన రీసెర్చ్ లో ఈ విషయం బయటపడింది. SARS-CoV2 వైరస్ కారణంగానే కొవిడ్ 19 వస్తుంది. దీనిని ఇప్పటికీ కొందరు లక్
కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం కు చెందిన వ�
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు �
డైరక్టర్ కృష్ణ వంశీ తీసిన సినిమా ఖడ్గం అందులో డైలాగ్ అతని పేరుకే అలంకారం అయిపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాటంటే గుర్తొచ్చేది పృథ్వీనే. అయితే అతనికి కరోనా కష్టమొచ్చిందట. 10 రోజులుగా అస్వస్థతకు గురవుతున్నానని.. జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యు
కరోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ రేసులో పూణేకు చెందిన బిలియనీర్ పార్సీ కుటుంబం(తండ్రి-కొడుకు ద్వయం – 78 ఏళ్ల సైరస్ పూనవల్లా మరియు సియోన్ అదార్ పూనవల్లా) కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశపు ధనిక కుటుంబాలలో ఒకరు పూనవల్లాస్. ప్రపంచంలోని అతిపెద్ద టీ
వ్యాయామం.. మంచి ఆరోగ్యానికి చక్కని మార్గం.. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నవారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా వ్యాయామాన్ని ఒక దినచర్యగా మార్చుకోవాలన�
కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే
కరోనా సోకిన తల్లులు తమకు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే �
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ
క్షయ వ్యాధి నిర్మూలనకు ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్… కరోనా వైర్సను నెమ్మదించేలా చేస్తుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్కు చెందిన సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ఈ విషయాన్న�