Covid-19

    ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. వారంలోనే మూడున్నర లక్షల కేసులు

    August 9, 2020 / 10:36 PM IST

    భారత్‌లో వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చి.. దేశ ప్రజలను భయంతో వణికిస్తోంది. కొద్దిరోజులుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 21న్నర లక్షల మందికి వైరస్‌ సోకితే కేవలం ఈ ఒక్క వారంలోనే 3.5 లక్షల మంది మహమ్మారి ధాటిక�

    కార్‌లో, బిల్డింగుల్లో ఏసీలు ఆపేయండి.. కరోనాను అడ్డుకోండి

    August 9, 2020 / 10:10 PM IST

    హైదరాబాద్‌లో కమర్షియల్ బిల్డింగుల్లో.. కార్లో ఏసీలు ఆపేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. కొవిడ్-19వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరని చెబుతున్నారు. సాధారణ గాలిలో ఉండే పరిస్థితులతో పోలిస్తే.. ఏసీలో ఉండే వాతావ�

    కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా!

    August 9, 2020 / 12:49 PM IST

    కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్�

    అప్పడాలు తింటే కరోనా రాదన్న మంత్రికి పాజిటివ్..ఆ అప్పడాలు తినలేదా అంటూ ట్రోలింగ్

    August 9, 2020 / 11:40 AM IST

    భాభిజీ అప్పడాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ కు కరోనా సోకింది. శనివారం ఆయనకు చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావటంతో ఆయన ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చికిత�

    24 గంటల్లో 64వేలకు పైగా కేసులు..

    August 9, 2020 / 11:28 AM IST

    భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 21 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 11 మందికి కరోనా సోకింది. వీరిలో 43,379 మంది మరణించగా 14 ల�

    సెప్టెంబర్ చివరికల్లా కరోనా తగ్గుతుంది..త్వరలోనే ఖతం : ఆరోగ్య శాఖ

    August 9, 2020 / 10:31 AM IST

    .సెప్టెంబర్ నెల చివరికల్లా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని..ఆగస్టు చివరివరకు జీహెచ్‌ఎంసీలోను..సెప్టెంబర్‌ చివరివరకు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వార్త రాష్ట్ర ప్రజలకు ఓ శు�

    తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో 50 వేల రెమ్డెసివర్ సిధ్ధం

    August 9, 2020 / 10:13 AM IST

    కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్‌ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్‌ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజె�

    షాకింగ్ న్యూస్ : భారత్ లో కరోనా సోకి..196 మంది డాక్టర్లు మృతి

    August 9, 2020 / 06:58 AM IST

    కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో 196 మంది వైద్యులు మరణించారని, ఈ విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. ఈ మేరకు ఓ

    ఏపీలో కరోనా ప్రభావం ఎలా ఉందో తెలుసా..?

    August 8, 2020 / 07:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పదకొండు, గుంటూరులో �

    దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు : రానా, మిహికా బజాజ్ పెళ్లి సందడి..ఫొటోలు

    August 8, 2020 / 02:13 PM IST

    దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీరి వివాహ ఏర్పాట్లతో సందడి సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తానికి మిహికా మెడలో ‘బాహుబలి’ స్టార్ రానా మూడు

10TV Telugu News