Home » Covid-19
కొవిడ్ వ్యాక్సిన్పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం(ఆగస్టు 12,2020) ఢిల్లీలో సమావేశమైంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై కీలకంగా చర్చించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే స�
చైనాలోని వూహాన్లో మొదలై ప్రపంచ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిపై అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా కరోనా వైరస్పై కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాల
ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల అంకెల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. 10వేలు ధాటి ఫైల్ అవుతున్న కేసుల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం 9గంటల వరకూ నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 57వేల 148మ�
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. 2 వారాల క్వారంటైన్ పూర్తయిందని, ప్రస్తుతం తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నా�
ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఓ వైపు కరోనా వైరస్ గురించి భయాందోళనలో మునిగిన ప్రజల్లో మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ క�
అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు ముందే రాజస్థాన్ రాయల్స్ లో కరోనా అలజడి మొదలైంది. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ కు కొవిడ్-19 పాజిటివ్ గా స్పష్టమైంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్ గా ఖరారు చేశారు. ‘మా ఫీల్డింగ్ కోచ్
నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షతన నిపుణుల కమిటీ అంతా సమావేశమైంది. కొవిడ్-19 వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా అందజేయాలా అనే దానిపై చర్చిస్తున్నారు. మంగళవారం ఉదయం రష్యా వ్యాక్సిన్ కు అప్రూవల్ ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ తో పోరాడగల
హ్యూమన్ టెస్ట్ దశలో ఉందని చెప్పిన COVID-19 వ్యాక్సిన్ కు రెండు నెలల్లోనే రష్యా అప్రూవల్ ఇచ్చేసింది. ఇదెలా సాధ్యమైందంటూ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి టెస్టులు జరగకుండా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తే ఎలా నమ్మాలని అడుగ�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.