Home » Covid-19
ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ గజగజలాడిస్తోంది. దేశ ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా ఆశ ఉందంటే.. అది కచ్చితంగా వ్యాక్సినే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్.. ఫైనల్ స్టేజ్క�
కరోనా ఎక్కడ.. ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. నెలల పసికందు నుంచి పండు ముసల దాకా కవర్ చేసిన కరోనా.. పిల్లులకు కూడా వ్యాపిస్తుంది. ఇదేదో రూమర్ కాదు. అనుమానం అంతకంటే కాదు. చేసిన టెస్టుల్లోపాజిటివ్ వచ్చిందని ఎన్నిరాన్మెంట్ మినిస్ట్రీనే వెల్లడిం
ప్లాస్మా ట్రీట్మెంట్తో ఎంతటి కరోనా మహమ్మారినైనా తరిమికొట్టవచ్చు. పాజిటివ్ నుంచి నెగటివ్గా మారిన వ్యక్తి ప్లాస్మాను.. కరోనాతో కొట్టిమిట్టాడుతోన్న వారికి వరప్రదాయినిలా వినియోగించవచ్చు. ఇవన్నీ మొన్నటి వరకు అందరూ అనుకుంటున్న మాటలు. ఇప్�
కరోనా వచ్చిన వారిపై కనికరం చూపాల్సింది పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అందులో వైద్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వైద్యులు చేస్తున్న తప్పుడు పనులకు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. దేశ రాజధానిలో కరోనాతో చికిత్స పొందుతున్న �
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్ తన �
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్ను దాటేసి, టాప్లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�
హైదరాబాద్ లో Male Nurse కు రెండోసారి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఒక్కసారి వైరస్ వచ్చి…తగ్గిన అనంతరం..రెండోసారి..రాదని అనుకున్నారు..కానీ ప్రస్తుతం Male urse కు మరోసారి వైరస్ సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోలుకున్న రోగి మరోసారి వైరస్ బారిన పడ
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు ముగ్గురు యువకులు అంత్యక్రియలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి, మాస్క్ లు ధరించిన సిబ్బంది కొద్ది దూరంలో నిలబడగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు చేస్తున్న యువకులు ఎవరు ? వారి గురించి విషయాలు తెలుసుకున్న
కరోన వైరస్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బంది చర్యలు తీసుకోవడంతో వైరస్ ను కట్టడి చేయగలిగింది అక్కడి ప్�