Home » Covid-19
కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొన్నటివరకూ లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్నవాళ్లంతా బయటుకు వస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి ఇతర అవసరమైన పనుల కోసం తప్పక బయటకు రావాల్సిన పరిస్థితి. కరోనా సమయం�
COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు హెల్త్ వర్కర్లు, పోలీసులతో పాటుగా మాజీ సెక్స్ వర్కర్లు కూడా చేతులు కలిపారు. అర్జ్ ఎన్జీవో (అన్యాయ రహిత్ జిందగీ) ప్రభావంతో సెక్స్ వృత్తి నుంచి సామాన్య జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలు కరోనాపై పోరాటంలో మే
కరోనా వైరస్ లో అంతుపట్టని ఆరు రకాల లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చూడటానికి అచ్చం సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగా కనిపించే ఈ లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఆరంభం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహన్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సీఎం తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని కొవిడ్ టెస్టులు చేయించాల్సిందిగా కోరారు. తనతో పాటుగా తిరిగిన వ్యక్తులను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూ�
కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వర�
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మందుల కంపెనీలు పలు ట్యాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. అందులో Favipiravir ట్యాబ్లెట్స్ ఒకటి. వీటి ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా రూ. 39 కే కరోనా ట్యాబ్ల�
కరోనాని కట్టడి చేయడానికి మరోసారి అమెరికాను షట్ డౌన్ చేయాలని యుఎస్ వైద్య నిపుణులు రాజకీయ నాయకులను కోరుతున్నారు. 150 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు మరియు ఇతరులు… దేశాన్ని షట్ డౌన్ చేసి కరోనా కట్టడి చేయ�
జ్వరం, లేదంటే టెంపరేచర్ పెరిగినంత మాత్రాన కోవిడ్ వచ్చినట్లు కాదు. బాడీ టెంపరేచర్ చూసి ఓకే అనుకుంటే…అసలు కరోనా రోగులను జనంలోకి వదిలేసినట్లేనంటున్నారు నిపుణులు. మీరు ఎక్కడికైనా వెళ్లండి. రెస్టారెంట్, షాపింగ్, ఆఫీసులు ఏవైనా సరే, టెంపరేచర్ చె
తను కరోనా లక్షణాల నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా ప్రకటించారు సీనియర్ నటీ, మండ్య ఎంపీ సుమలతా అంబరీష్. ఆమె వయసు 56 సంవత్సరాలు. తను కరోనా వైరస్కు గురైనట్టుగా కొన్ని రోజుల కిందట సుమలత ప్రకటించారు. ట్రీట్మెంట్ తీసుకోబో�