Home » Covid-19
యావత్ దేశాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా కట్టడిలో దేశ రాజధాని ఢిల్లీ… ముందంజలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశ రాజధానిలో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. AAP పార్టీ నేతృత్వంలోని Arvind Kejriwal సర్కార్.. పక్కా ప్రణాళికలతో R
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�
ప్రసవించిన మహిళల్లో కరోనా సోకినప్పటికీ కూడా మాస్క్లు ధరించి తమ శిశువులకు సురక్షితంగా పాలు ఇవ్వొచ్చు.. ఇలాంటి భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శిశువులు కరోనా బారిన పడకుండా రక్షించుకోవచ్చు. పసికందుల చేతులు శుభ్రపరిచేటప్పుడు సర్జరీ మాస�
నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడినా కూడా జనాలను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఒక విషయం గురించి పూర్తిగా అవగాహన చేసుకునే వరకు ఆయన మాట్లాడారని అందరికి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన ఒక సరికొత్త శానిటైజర్కి ఎంతగానో ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం �
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైరస్ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐఐ సీ�
CORONA VIRUS పై WH0 మరో బాంబు పేల్చింది. వచ్చే 2021 ప్రారంభం వరకు వ్యాక్సిన్ ఆశించొద్దంటూ కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు WHO అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖెల్ జె.ర్యాన్ సోషల్ మీడియా ద్వారా మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు wh
అమెరికా మిచిగాన్ లోని ఫెలీషియన్ సిస్టర్స్ కన్వెంట్ లో కరోనా కలకలం రేపింది. ఒకే కాన్వెంట్ కు చెందిన 13మంది సిస్టర్స్(నన్స్) ను పొట్టన పెట్టుకుంది. వీరిలో 12మంది సిస్టర్లు నెల రోజుల వ్యవధిలో కన్నుమూశారు. గుడ్ ఫ్రైడే రోజున సిస్టర్ మేరీ లూయిజా వావర
కరోనా సోకిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లకు కామంతో కళ్లు మూసుకపోతున్నాయి. కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కొంతమంది డాక్టర్లు..లైంగిక దాడులకు పాల్పడుతూ..వైద్య వృత్తికే కళంకం తెస�
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ�
కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని కాటేసింది. వరుసగా ఐదుగురిని కరోనా బలితీసుకుంది. కన్నతల్లిని కూడా పొట్టనబెట్టుకుంది. ఆమె కూడా కరోనాతోనే.. ఇలా రెండు వారాల వ్యవధిలో ఆమెతో పాటు ఐదుగురు కొడుకులు కరోనాతో మరణించారు. ఈ ఘటన జార్ఖండ్లోని ధన్బాద్లోని