Covid-19

    యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్లు వచ్చేశాయి.. 99.9 శాతం ప్రొటెక్షన్ గ్యారెంటీ అంటున్న సియారాం

    July 22, 2020 / 07:32 PM IST

    కోవిడ్-19 వైరస్ నుంచి ఇక మాస్క్‌లే కాదు.. వేసుకునే డ్రెస్సింగ్ సూట్లు కూడా ప్రొటెక్ట్ చేయనున్నాయి. యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్ల పేరుతో మార్కెట్లోకి వచ్చేశాయి. టెక్స్ టైల్ ఇండస్ట్రీ నుంచి భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సియారాం అనే టెక్స్

    వివిధ రాష్ట్రాలలో కరోనా తీవ్రత? దారుణంగా మధ్యప్రదేశ్…సిక్కిం బెస్ట్

    July 22, 2020 / 04:34 PM IST

    మధ్యప్రదేశ్, బీహార్ మరియు తెలంగాణతో సహా ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయ్యే అవకాశముంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీ ప్రకారం…9 రాష్ట్రాలు-మధ్యప్రదేశ్, బీహార్ మ

    బంధువులు, తెలిసిన వాళ్ల ద్వారానే కరోనా వ్యాప్తి

    July 22, 2020 / 04:30 PM IST

    దక్షిణ కొరియా నిపుణులు COVID-19 బంధువుల నుంచే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇంటి చుట్టు పక్కల వారు, తెలిసిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ).. యూఎస్ సెంటర్స్ లో జులై 16న

    COVID-19 టెంపరేచర్ చెకింగ్‌.. డేంజర్ అంటున్న సైంటిస్టులు!

    July 22, 2020 / 04:02 PM IST

    కరోనా కాలంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా బాడీ టెంపరేచర్ చెకింగ్ చేయడం సాధరణమై పోయింది. ప్రతిచోట బాడీ టెంపరేచర్ చెకింగ్ చేసి లోపలికి అనుమతినిస్తున్నారు. స్థానిక జిమ్ ల నుంచి డిస్నీ ల్యాండ్ వరకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల టెంపరేచర్ చెకింగ్స్ చే

    బంగారం ధర పెరిగింది..ఎంతంటే

    July 22, 2020 / 02:06 PM IST

    బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�

    ఐటీ ఉద్యోగులు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

    July 22, 2020 / 12:11 PM IST

    దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శు�

    నిబంధనలు బేఖాతర్ : 30 మందితో బర్త్ డే పార్టీ జరుపుకున్న వ్యక్తి అరెస్ట్

    July 22, 2020 / 08:51 AM IST

    కోవిడ్ రక్షణ నిబంధనలు గాలికి వదిలేసి 30 మంది అతిధులతో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జులై18, శనివారం, బాంద్రాలోని తన ఇంట్లో 25 వ పుట్టిన రోజు సందర్బంగా 25 కేకులు కట్ చేసాడు హరిస్ ఖాన్ అనే యువకుడ�

    ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దు

    July 21, 2020 / 09:03 PM IST

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమర్​నాథ్​ యాత్ర రద్దైంది .కరోనా కారణంగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన శ్రీ అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు న

    ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ 2020 చివరికే రావొచ్చంటోన్న ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు

    July 21, 2020 / 07:50 PM IST

    యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్

    కరోనా పాజిటివ్ వచ్చినా KCET అనుమతించిన కర్ణాటక

    July 21, 2020 / 07:16 PM IST

    రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టులు చేయించుకుని అందులో పాజిటివ్ ఫలితాలు వచ్చినా కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్(KCET)2020కు షెడ్యూల్ ప్రకారమే అనుమతిస్తామని తెలిపిం�

10TV Telugu News