Home » Covid-19
అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల కొద్ది అమెరికన్లు క్యూలో నిలబడుతున్న పరిస్థ�
కరోనా వైరస్ వ్యాధిని నయం చేస్తానంటున్నారు ఓ టీచర్. 19వ శతాబ్దపు గజానన్ మహరాజ్ కలలో కనిపించాడని..ఆయుర్వేద ఫార్మూలా చెప్పారని గోవాకు చెందిన 55 ఏళ్ల టీచర్ మహేష్ దెగ్వేకర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి నయం చేయడానికి మహరాజ్ ఫార్మూలా చెప్పారని దెగ్వేకర్
హైదరాబాద్ నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లో పనిచేస్తున్న యువకుడికి COVID-19 పాజిటివ్గా తేలింది. మార్కాజ్కు వెళ్ళిన అతని తండ్రికి పాజిటివ్ అని తేలగా.. లేటెస్ట్గా డెలివరీ బాయ్ నమూనాలను ఏప్రిల్ మొదటి వారంలో సేకరించారు. యువకుడి తం�
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే నోటి తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని దానిని అడ్డుకోవాలంటే నాలుక కోసేసుకోవాలనుకున్నాడో యువకుడు. అనుకున్నట్లుగానే నాలుకను కోసి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశానికి తన వంతు సాయం చేశానని చెప�
బాల జ్యోతిష్కుడు…అభిజ్ణ ఆనంద్ ఇప్పుడు సంచలాత్మకంగా మారిపోయాడు. ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా వైరస్ పై ఏడాది క్రితమే వెల్లడించిన ఓ వీడియో బయటకు పొక్కడంతో..ఇతను ఫేమస్ అయ్యాడు. ఇతను ఇంకా ఎలాంటి విషయాలు చెబుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొ�
చదువులో, వృత్తిలో ఎన్నో ఒడుదుడుకులు ఎదిరించి ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు ఆచరనీయం, అనుసరనీయం. అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని నిరూపిస్తూ ఉంటా�
కొవిడ్ –19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కొరియా నుంచి టెస్టింగ్ కిట్లు తెప్పించడంతో పాటు జిల్లాల వారీగా తీసుకునే చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో తాజాగా నమోదై�
కరోనా వైరస్కు DNA ఆధారిత వ్యాక్సిన్ రెడీ అవుతోంది. డ్రగ్ తయారుచేయడానికి కొత్త పద్ధతి వాడుతున్నారు. కేవలం ముక్కులో స్ప్రే కొట్టి కొవిడ్-19ను తగ్గించే విధంగా దీనిని సిద్ధం చేస్తున్నారు. కెనడాకు చెందిన వాటర్లూ యూనివర్సిటీ రీసెర్చెర్స్ ఈ ప్రయ�
వాల్మార్ట్ ఇంక్, వాల్మార్ట్ ఫౌండేషన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ), రైతులకు మరియు చిన్న వ్యాపారాలకు అవసరమైన సహాయక సామగ్రిని అందించే సంస్థలకు నిధులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కోవ
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా సడలించనున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలకవ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ �