Home » Covid-19
లాక్డౌన్ వేళలో మన కోసం కష్టపడుతున్న డాక్టర్స్, పోలీసులు మరియు పరిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో అల్లరి నరేష్..
పాపులర్ బాలీవుడ్ నటి అర్చన పురాన్ సింగ్ పనిమనిషి భాగ్యశ్రీ వీడియోలు వైరల్ అవుతున్నాయి..
స్విట్జర్లాండ్.. కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో భారత్తో కలిసే ఉన్నామని సింబాలిక్ గా తెలియజేసింది. అక్కడి మంచుకొండలపై త్రివర్ణ పతాకం ప్రతిబింబించేలా లైట్ బీమ్ ఏర్పాటు చేసింది. స్విస్ ఆల్ఫ్స్లోని మ్యాటర్ హార్న్ పర్వతాలపై ఎన్నడూ లేనంత పెద్�
మనిషి బతికి ఉండగానే కరోనా వైరస్ సోకితే 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉండాలని.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని చెప్తున్నారు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగమవుతున్నాం. మరి వైరస్ ధా�
కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఈ రాకాసి పోతుందని ఎదురు చూస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ చైనాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన వూహాన్ నుంచే ఈ
ఇరానియన్ ఇన్స్టాగ్రామ్ స్టార్ సహర్ తబార్ కరోనా బారిన పడింది..
డైపర్తో ఫేస్ మాస్క్ వేసుకున్న సన్నీ లియోన్.. పిక్స్ వైరల్..
కరోనా వైరస్ కష్ట సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ బీమా క్లెయిములు మంజూరు చేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే �
చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపిస్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకుంది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో వీటిని తెప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగ�