Home » Covid-19
హైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలోని మెడికల్ కాలేజీలో కరోనా టెన్షన్ నెలకొంది. మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించే డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా మెడి
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు భారతదేశం యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా 55 దేశాలకు HCQ మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్�
ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తిస్తోంది. రోజురోజుకీ ఎన్నో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఇప్�
హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చ�
కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 45వేల మంది మరణించారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా క్రమంగ
మహారాష్ట్రలోని నాసిక్లో సహాయ శిబిరంలో ఉన్న 318 వలస కార్మికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. 24 ఏళ్ల వలస కార్మికుడు నాసిక్లో కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ముంబై నుండి ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవా
కరోనా క్రైసిస్ చారిటీకి రెండు లక్షలు విరాళమిచ్చిన కాజల్ అగర్వాల్..
పాపులర్ బాలీవుడ్ సీరియల్ నటి పూజా బెనర్జీ, కునాల్ వర్మ వివాహబంధంతో ఒక్కటయ్యారు..