Home » Covid-19
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,
లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మందిని కరోనా బలి తీసుకుంది. ఇంకా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్ మానవాళికి ముప్పుగా మారిన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విష
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ సోకి మనుషులంతా పిట్టల్లా రాలిపోతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా ప�
ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా
అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4
ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా
లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర
కరోనా వైరస్పై పోరాడేందుకు 2019లో మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలిచిన భారత సంతతి వైద్యురాలు భాషా ముఖర్జీ తిరిగి యుకేకు వచ్చారు. కరోనాపై కొనసాగే పోరాటంలో ముందుండి తన సేవలు అందించేందుకు వచ్చారు. గత ఏడాదిలో మిస్ వరల్డ్ పోటీ పూర్తి చేసిన తర్వాత ముఖర్జీ