Home » Covid-19
హాస్పిటల్ లో చేరిన వాళ్లలో దాదాపు 70శాతం మందికి కరోనా కన్ఫామ్ అవుతుంది. చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తున్నా కరోనా అయి ఉండొచ్చని గుర్తు చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట నిజమవుతోంది. కేంద్ర మంత్రి లా అగర్వాల్ ఐసీఎమ్మార్ తెలిసిన ఇటీవల స్ట�
కొవిడ్-19పై పోరాడేందుకు హైదరాబాద్ టెక్కీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. జపనీస్ టెక్నాలజీ ఉపయోగించి రూ.500కే కిట్లను అందజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ ఘ్రాంధీ (32) అనే వ్యక్తి తనకున్న ఇష్టాన్ని ఈ రకంగా తీర్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదంటున�
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడింది. నిరుద్యోగుల శాతం 23.4 శాతానికి పెరిగేలా చేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై రెండు వారాల పాటు సర్వే చేసిన రిపోర్ట్ లో వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 5 సోమవారం వరకూ నిర్వహించిన సర్వేలో మార్చిలో 8.4శాతం ఉన్�
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..
అస్సాంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్య�
వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..
లాక్డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి స్టార్స్ అంతా కలిసి ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిల్మ్లో నటించారు..
రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరి�
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత కూడా కొనసాగిస్తే …… రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ�