Home » Covid-19
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ AP మహేశ్వరి సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) అయ్యారు. ఫోర్సెస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు గురువారం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన క్వారెంటైన్లోకి వెళ్లారు. సీఆ�
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రయాణికులు లేక విమానాలు వెలవెలబోతున్నాయి. వైరస్ కారణంగా
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ కారణంగా కొత్త కొత్త పదాలు వాడుకలోకి వస్తున్నాయి. కొవిడియట్, కరోనిక్ లాంటి చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరికొన్ని పదాల గురించి తెలుసు�
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతున్నందున ఆ తర్వాత రైళ్లు నడపటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి సగం రోజుల�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చిన్న, పెద్ద.. ముసలి, ముతక.. పేద, ధనిక... అనే తేడా లేదు అందరిని కరోనా వణికిస్తోంది. కరోనా భయంతో జనాలు
గల్ఫ్ దేశాలు కరోనాపై పోరాటాన్ని ఉధృతం చేశాయి. దుబాయ్ లో శనివారం, ఏప్రిల్ 4వ తేదీ, రాత్రి నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ విధించారు. ఎర్ర సముద్ర తీరమైన జెడ్డాలోని కొన్ని ప్రాంతాలను సౌదీ అరేబియా ఇప్పటికే మూసి వేసింది. మార్చి26 నుంచి �