Home » Covid-19
అడ్రియన్ మరియు స్టువర్ట్ బేకర్ వివాహం చేసుకుని 51 సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు. వారి కుటుంబం వారిని విడదీయరానిదిగా, స్ఫూర్తిదాయకమైన జంటగా పిలిచేవారు. మార్చి 29 న, కోవిడ్ -19 బాధపడుతూ వారిద్దరూ మరణించారు. కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే దూరం అయ్�
కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస
‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా కథానాయిక సోనాక్షి సిన్హాపై విమర్శలు గుప్పించారు..
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు సంఘీభావం తెలిపిన తెలుగు హీరోలు..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడనే వార్త వైరల్ అవుతోంది..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 30శాతం జిల్లాలకు కరోనా పాకింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కరోనాని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వాని�
తమిళ చిత్ర పరిశ్రమ నటీనటులు మానవత్వం మరచిపోయారని ఆర్.కె.సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు..
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, నర్సులు చేస్తున్న సేవ అమోఘమైంది. వైరస్ పుట్టిన చైనా కంటే ఇటలీ దేశంలో మరణాలు ఎక్కువ సంభవించాయి. కానీ అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక అనేక మంది మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. క�
ప్రధాని మోడీ ట్వీట్పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన విజయనగరం జిల్లా కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ �