Home » Covid-19
కరోనా క్రైసిస్లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి అండగా నిలిచిన "తెలుగుఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియేషన్"..
లాక్డౌన్ సమయంలో లడ్డూలు చేస్తున్న బాలీవుడ్ భామ మలైకా అరోరా..
ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లపైనా ఓ కన్నేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ‘సుమారుగా 50కి పైగా మెడికల్ స్టాఫ్ కు �
కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన రోజా..
కరోనా వైరస్ నివారణ కోసం మన టాలీవుడ్ తారలందరూ తమవంతు సాయంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన నందమూరి బాలకృష్ణ..
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తొలి మరణం సంభవించింది. ఈ క్రమంలో మరోసారి 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు. వైరస్ బారిన పడి చికిత్స పొందు
కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ..
అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఇప్పటికే ఆ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అక్కడి ప్రభుత్వాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌస్ను తాకింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్ధనలలో పాల్గొన్న వారి కారణంగా కరోనా కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 149 క�