Home » Covid-19
ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. ఇక మరణా�
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. 2020, మార్చి 25వ తేదీ నుంచి ఇది అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. దీంతో జన�
ఆర్య, అల్లు అర్జున్లకు సరికొత్త ఛాలెంజ్ విసిరిన హీరోయిన్ శ్రియ..
బాలీవుడ్ మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ బికినీ ఫోటో వైరల్..
నటి ప్రత్యూష బెనర్జీకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న తండ్రి శంకర్ బెనర్జీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కాటేస్తోంది. కేసుల సంఖ్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 02వ తేదీ గురువారం మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ వెల్లడించారు. ఈ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసు�
చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పామ
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రోడ్లపైకి రావద్దని పోలీసు అధికారులు ఎంత మోత్తుకుంటున్నా ఎవరూ వారిని లెక్కచేయడంలేదు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఈ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు ఇలా ప�
COVID-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన ఎత్తుగడతో తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ కె. విజయకార్తికేయన్ బుధవారం తెన్నంపాలయంలోని ఉజవర్ సంతై ప్రవేశద్వారం వద్ద ‘క్రిమిసంహారక సొరంగం’ ప్రారంభించారు.