Home » Covid-19
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందని అనుమానిస్తున్నారు. వీరు ఆదివారం (మార్చి 1, 2020)న �
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశ దేశాలకు పాకుతోంది. ఎంతో మంది ప్రాణాలను కబలిస్తోంది. చైనాలో మొత్తంగా 2 వేల 870 మంది చనిపోయారు. 35 వేల 329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల �
కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అ
చైనాలో పుట్టిన కరోనా వైరస్(corona virus) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. సుమారు 80వేల మంది కరోనా(covid19) బారిన
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (COVID-19) నివారించేందుకు తొలి వ్యాక్సీన్ కనిపెట్టారు ఇజ్రాయెల్ సైంటిస్టులు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఆఫిర్ అక్నీస్ ప్రకారం.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే కొన్నిరోజుల్లో కరోనా వైరస్ వ్యాక్సీన్ రెడీ అవు�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటివరకూ ఇరాన్లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఒకేరోజులో 106మందికి పైగా కరోనా సోక�
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా వైరస్-corona virus) అంతకంతకూ విజృంభిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది
కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి మొదలైనప్పటినుంచి గత కొన్నినెలలుగా ప్రపంచ వ్యాప్తంగా చాలామందిలో కరోనా భయం ఆవహించింది. రోడ్లుపై వెళ్లేటప్పుడు లేదా బస్సులు, రైళ్లలో ఎవరైనా తుమ్మినా దగ్గినా వారికి కరోనా వైరస్ సోకుతుందనే భయాందళన నెలకొంది. వెంటనే అక్
డ్రాగన్ దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో భారతీయులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లేందుకు అక్కడి అధికారులు నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టేకేలకు తెలుగు విద్యార్థులను సొంతూళ్లుకు అధికారులు పంపించ�
కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్�