Home » Covid-19
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 186 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కోవిడ్-19 మొదలైన రెండేళ్లకు ఆ దీవిలో తొలి కేసు నమోదు అయ్యింది. 10 ఏళ్ల బాలుడికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఆ దీవి ఆందోళన చెందుతోంది.
గతంలో కరోనా బారిన పడినవారికి..ఒమిక్రాన్ సోకదనుకుంటే పొరపాటేనని అటువంటి అపోహలను పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ 38 దేశాలకు వ్యాపించిపోయింది.
కరోనా సోకి కోలుకున్నా తరువాత కూడా మావోయిస్టు అగ్రనేతలుపలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్నారు పోలీసులు...
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్బోయినపల్లిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్
దేశాల నుంచి ఆంధ్రాకు వచ్చిన 30మంది కనబడకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ వెదుకులాట మొదలుపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు
దక్షిణాఫ్రికా పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచదేశాలకు విస్తరించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వేరియంట్పై సైంటిస్టులు జరుపుతున్న పరిశోధనకు.