Home » Covid-19
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
తెలంగాణలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్ట్ లలో వీరిద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని.. కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, తిరుపతిలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే అంశం ప్రజలను భయపెడుతోంది.
రెండు గంటల్లోనే ఒమిక్రాన్ ఫలితం..!
రెండు గంటల్లోనే ఒమిక్రాన్ ఫలితం..!
దేశంలో రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? ఉదయమా? మధ్యాహ్నమా? సాయంత్రమా? పరిశోధకులు ఏం సమయంలో వేయించుకంటే మంచిదని చెబుతున్నారంటే..