Home » Covid-19
కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఎక్కవ రక్షణ పొందేవిధంగా మరింత ప్రభావంతగా పనిచేసే ముక్కు ద్వారా తీసుకునే టీకాను అతి త్వరలో భారత్ లో పంపిణీ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా కరోనాతో అల్లాడతుంటే తాజాగా డెల్మిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. డబుల్ వేరియంట్ గా మారిన కరోనా హడలెత్తిస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా.. రెండు నెలలు...
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి
ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సూచనలు చేస్తూ కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు.
టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. నాదల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నాదల్ ట్విట్టర్ లో తెలిపాడు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
త్వరలో నోటి ద్వారా కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తోంది. దీనికి కోసం ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.