Home » Covid-19
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
కోవిడ్ వ్యాక్సిన్కు బూస్టర్ డోస్ తీసుకోవటంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పందించారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రైవేట్ కాలేజిలో చదువుతున్న 14మంది స్టూడెంట్స్కు ఒకేసారి కరోనా పాజిటివ్ అని తేలింది. తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
ఒమిక్రాన్ తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకట
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులత
దాదాపు మూడు కోట్ల హెల్త్ అండ్ ఫ్రంట్లైన్ వర్కర్లు జనవరిలో ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హత సాధించారు. సెకండ్ డోస్ తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారికే ఇస్తామని అధికారులు...
మహారాష్ట్రలోని జవహర్ నవోదయ స్కూల్ లోని 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో షాక్ అయింది మేనేజ్మెంట్. దాంతో పాటుగా మరో 450మంది విద్యార్థులకు పరీక్షలు జరపగా ఇంకో 33మందికి..
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం.. మంత్రి, ఎంపీకి కరోనా!