Home » Covid-19
ఇటలీ నుంచి అమృత్సర్ వచ్చిన మరో విమానంలో 172 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది.
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో శుక్రవారం 20,971 కొత్త కోవిడ్ కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా
ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 17,335 కోవిడ్ కేసులు,9 మరణాలు
రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్
ఇటలీ నుంచి ఇండియాలోని అమృత్సర్ వచ్చిన విమానంలో 125 మంది ప్యాసింజర్లకు కరోనా నిర్ధారణ జరగడం దేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది
అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు వ్యాక్సిన్
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.