Home » Covid-19
దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు.
కోవిడ్ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.
తెలంగాణాలో ఈరోజు కొత్తగా 1,673 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కోవిడ్-19 మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణ అంచనా వేసింది.
కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి అయినప్పటికీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి జకోవిచ్ ను అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదమవుతున్న ఈ అంశానికి చెక్ పెట్టేదిశగా ఫెడరల్ సర్క్యూట్.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు
ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ జరిగిన ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.
జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు