Home » Covid-19
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై సంవత్సరమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్
రాజకీయ ప్రముఖులకు సోకిన మహమ్మారి
వ్యాక్సినేషన్ చాలా బలమైన ఆయుధంగా పేర్కొంటూ.. ఇక కరోనా వైరస్ అంతమైపోతుందని అమెరికన్ వైరాలజిస్ట్ పేర్కొన్నారు. వాషింగ్టన్ కు చెందిన డా. కుటుబ్ మహమూద్ వ్యాక్సిన్ సాయంతో ప్రజలు వైరస్ న
తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక క
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తేలికపాటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా కోవిడ్ తేలిందని ప్రకటించారు
మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.
కరోనావైరస్ తాకిడికి అమెరికాలోని హాస్పిటల్స్ మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. హాస్పిటల్స్ లోకి భారీ స్థాయిలో రోగులు క్యూ కడుతున్నారు. గతేడాది జనవరి 14న రికార్డు స్థాయిలో..