Home » Covid-19
భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27.952 కోవిడ్ కేసులు నమోదయ్యయాయి. మొన్న 1,49,394 కేసులు నమోదు కాగా నిన్న దాదాపు 22 వేల కేసులు
దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షలను(గేట్ 2022) తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీలో సేవలందించే ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కొవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గింది. పది రోజుల గ్యాప్ లో రికవరీ అయిన వాళ్లకే మరోసారి ఇన్ఫెక్షన్ సోకింది.
దేశంలో కరోనా తీవ్రత క్రమేపి తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా సోమవారం 1,67,059 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.
పలు రకాలైన మందులు, చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నాలు సరైన డ్రగ్ కనిపెట్టలేకపోయినా.. పోరాటం జరుగుతూనే ఉంది. వూహాన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సెమిస్టర్ హాలీడేస్...
వారం వ్యవధిలో రెండు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు అవడంపై WHO ఆందోళన. వాటిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లో నమోదు అవుతున్నట్లు గుర్తింపు.
ప్రభుత్వ తరుపు వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.