Home » Covid-19
భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 255మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.
హైదరాబాద్కు చెందిన మెడిసిన్ విద్యార్థికి బ్రిటన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది.‘హెల్త్ హీరో’ విభాగంలో బ్రిటిష్ పార్లమెంట్లో పిల్లారిశెట్టి సాయిరాం ప్రసంగించాడు.
కొందరిలో కోవిడ్ వచ్చి తగ్గిన 2వారాల వ్యవధిలోనే గుండె సంబంధిత సమస్యలు బయటపడుతుండగా మరికొందరిలో మూడునెలల తర్వాత హఠాత్తుగా సమస్య ఉత్పన్నమౌతుంది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.
గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు వారు తేల్చారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో ఈ తరహా మరణాలు అధికంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న రాష్ట్రంలో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య23,15,
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు
ప్రపంచంలోని 88 దేశాల్లో కరోనా బారిన పడి మొత్తం 4,355 మంది భారతీయులు మృతిచెందారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోనే అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయి.
కోవిడ్కు నాసల్ స్ప్రేతో చెక్
లక్షణాలు లేకపోయినా 78 సార్లు పాజిటివ్ గా నిర్ధారణ..దీంతో సదరు బాధితుడు 14 నెలలుగా ఐసోలేషన్లో చికిత్స పొంతుతున్నాడు.