Home » Covid-19
Covid 4th Wave Alert : భారతదేశంలో కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తామని ఆ శాఖమంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి...
చైనా మాత్రం మరోసారి పకడ్బందీగా లాక్ డౌన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. కోటి డెబ్భై లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో గత శుక్రవారం నుంచి పకడ్బందీ లాక్ డౌన్ విధించారు
ఆఁధప్రదేశ్లో నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్న
మరి కొద్ది నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిపుణులతో సంప్రదింపుల అనంతరం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిర్ణయం తీసుకోనున్నారు
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,90,224 కి చేరింది.
ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 23,18,751కి చేరింది.
కోవిడ్-19 వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. చైనాలో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించారు.
భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.