Home » Covid-19
గతంలో కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో ఈ తరహా లక్షణాలు బయటపడలేదని..ప్రస్తుతం సహసంబంధ వ్యాధులకు గురవడం..కరోనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా అనే సందేహం తలెత్తుతుంది
విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసి ఆన్ లైన్ పాఠాలు బోధించాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు
ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..పృష్టించింది.ఓ టీచర్, విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో స్కూల్ మూసివేశారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 796 కోవిడ్ కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధర గరిష్టంగా రూ.225లు
భారత్ లోనూ కరోనా XE వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది
ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఎక్స్ఈ ఎంట్రీ.. కాదన్న ఇన్సాకాగ్
చైనాలోని తూర్పు ప్రాంతంలో గత రెండు వారాలుగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ అమలు చేసింది
ఐక్యరాజ్యసమితి ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు WHO ప్రకటించింది.