Home » Covid-19
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవు�
కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం తెలిపిన వివరాలు మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3551 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 40 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 3వేలు దాటింది. గత వారం రోజులుగా 3వేల మార్కు ను దాటుకుంటూ వస్తున్న కొవిడ్ కేసుల సంఖ్య .. మంగళవారం కాస్త..
యావత్ భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో కొవిడ్ కేసుల తీవ్రత గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. జనాభాలో 10శాతం మంది కొవిడ్ భారినపడే అవకాశముందట. ఏప్రిల్ మొదటి వారంలో...
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ తీవ్రత దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం 2,541 మందికి పాజిటివ్గా నమోదైంది. 30 మంది కొవిడ్తో చికిత్స ...
రెండేళ్ల విరామం తర్వాత కార్నివాల్ సందడి బ్రెజిల్ను ఊపేస్తోంది. సాంబ స్కూళ్ల నృత్యాలతో ప్రపంచ పర్యాటకులు పులకిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన డ్యాన్సర్లతో రియో వీధులు కోలాహలంగా కనిపిస్తున్నాయి.