Home » Covid-19
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది.
సింగపూర్లో కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. వీటిలో ఎక్కువ భాగం JN.1 వేరియంట్ కారణం.
లక్నోతో మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కు గట్టి షాక్ తగిలింది.
2021లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక.. రక్తం గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే ఇన్నాళ్లు ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది.
Osmania Hospital: వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు మెడికోలకు..
దేశంలో కొవిడ్ జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ జేఎన్ 1 సబ్ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కాదని ఆయన పేర్కొన్నారు....
భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.
కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స
మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పలు వేరియంట్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ మరోసారి భారత్ లో కూడా విస్తరిస్తోంది. కేరళలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.