Home » Covid-19
కొవిడ్పై అత్యవసర స్థితి లేనంత మాత్రాన ప్రమాదం తప్పినట్లు కాదు. ప్రపంచం కోవిడ్ కంటే ప్రమాదకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.
విడిపోయిన కొన్ని బంధాలు విచిత్రంగా కలుస్తుంటాయి. నైజీరియాలో ఉన్న తండ్రికి రెండేళ్లుగా ఆచూకీ తెలియకుండా పోయిన కూతురి అడ్రస్ తెలిసింది. తెలంగాణ నుంచి ఆఫ్రికా వరకు వెళ్లిన వాట్సాప్ మెసేజ్ వారిద్దరిని మళ్లీ ఒక్కటి చేసింది.
ఇల్లు కొనాలంటే లక్షలు చేతిలో పట్టుకుంటే కానీ అయ్యే పని కాదు. కానీ ఓ మహిళ రూ.270 కే మూడు ఇళ్లు కొనేసింది. ఆ ఇళ్లను అందంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఆశ్చర్యపోతున్నారా? నిజమే.
జపాన్లో తాజాగా మాస్క్లు ధరించాలనే నిబంధన ఎత్తివేశారు. అయితే అక్కడి ప్రజలకు కొత్త కష్టం వచ్చింది. 2020 నుంచి ముఖానికి మాస్క్లు వాడటం అలవాటై నవ్వే సామర్థ్యం కోల్పోయారట. ఇప్పుడిక నవ్వుల పాఠాలు నేర్చుకునేందుకు ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు.
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బందిపడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఇజ్రాయెల్ లోని సాక్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకుడు మారినా లెట్ మన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు.
ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.
ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు.
తాజాగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత వేవ్లతో పోలిస్తే తేలికపాటి లక్షణాలతో జనం బయటపడుతున్నా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర వైరస్లు, ఇన్ఫెక్షన్లు కూడా ఇలాంటి లక్షణాలతో వ్యాప్తికి దారి త�
COVID-19 Cases: దేశంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,31,258కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్ల (4,48,69,684)కు పెరిగినట్లు వివరించింది.