Home » Covid-19
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగరలోని పి.వి రంగారావు టి.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్లో కరోన కలకలం రేపింది. స్కూల్లోని 8మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్య
కోవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలంతా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవటంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన పెళ్ళిళ్లు వచ్చే నెల రోజుల్లో జరగబోతున్నాయి.
దేశంలో మళ్లీ కోవిడ్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. కోవిడ్ ఆంక్షలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతూ వస్తున్న సమయంలో..మళ్లీ కరోనా కేసుల విజృంభణతో మళ్లీ కర్ఫ్యూ కాలం మొదలయ్యింది.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. మొన్న 117 కోవిడ్ కేసులు నమోదు కాగా ...నిన్న 191 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో త
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 241 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళ
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 262 కోవిడ్ కేసులు నమోదు కాగా నేడు 156 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 229 మంది కోలుకున్నారు.
డ్ నియంత్రణ కొరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు 'ద లాన్సెట్' పత్రిక తన కథనంలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 348 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
సింగపూర్ లోని ఒక జూలో నాలుగు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. స్టాఫ్ నుంచి వాటికి కొవిడ్ సోకినట్లుగా నిర్ధారించారు. 'సింహాలన్నీ చురుగ్గా ఉంటున్నాయి. బాగానే తింటున్నాయి' .